Friday, November 4, 2011

చైనా వెళ్లనున్న రామ్ చరణ్ రచ్చ




రామ్ చరణ్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో పారస్ జైన్, ఎన్వీప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున చిత్రం రచ్చ త్వరలో ఈ చిత్ర బృందం చైనా కి వెళ్లనుంది.

ఈ చిత్రంలో వచ్చే కొన్ని పోరాట సన్నీవేషాలని చిత్రికరించడానికి ఈ చిత్ర బృందం చైనా కి వెళ్లనుంది. చైనా లోనీ అటవీ ప్రాంతంలో ఈ సన్నివేశాలని చిత్రీకరిస్తారని సమాచారం.

ఈ చిత్రం లో రామ్ చరణ్ ని ఒక కొత్త కోణంలో చూస్తారు ఇందులో చరణ్ నృత్యాల మీద ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నారు, ఈ చిత్రానికి మణిశర్మ హుషారైన సంగీతం సమాకుర్చారు, ఇందులో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలని గోవా, శ్రీలంకలో చిత్రీకరించామని చిత్రవర్గాల సమాచారం.

రామ్ చరణ్ , తమన్నా, సంగీతం:మణిశర్మ కెమెరా: సమర్పణ: ఆర్.బి.చౌదరి, నిర్మాతలు:పారస్ జైన, ఎన్వీప్రసాద్, దర్శకత్వం: సంపత్ నంది.


No comments:

Post a Comment