రామ్ చరణ్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో పారస్ జైన్, ఎన్వీప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున చిత్రం రచ్చ త్వరలో ఈ చిత్ర బృందం చైనా కి వెళ్లనుంది.
ఈ చిత్రంలో వచ్చే కొన్ని పోరాట సన్నీవేషాలని చిత్రికరించడానికి ఈ చిత్ర బృందం చైనా కి వెళ్లనుంది. చైనా లోనీ అటవీ ప్రాంతంలో ఈ సన్నివేశాలని చిత్రీకరిస్తారని సమాచారం.
ఈ చిత్రం లో రామ్ చరణ్ ని ఒక కొత్త కోణంలో చూస్తారు ఇందులో చరణ్ నృత్యాల మీద ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నారు, ఈ చిత్రానికి మణిశర్మ హుషారైన సంగీతం సమాకుర్చారు, ఇందులో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలని గోవా, శ్రీలంకలో చిత్రీకరించామని చిత్రవర్గాల సమాచారం.
No comments:
Post a Comment